ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాసూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఎంపీసీఎల్) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన తీవ్రమైంది. ఉత్తరాఖండ్లోని అల్మోరాలో గల ఆ కంపెనీ ఎదుట వందలాది మంది ఉద్యోగులు కొన్
మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్నది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఇంకో కంపెనీని వదిలించుకునే పనిలో మోదీ సర్కారు నిమగ్నమైంది.