సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో జీరో దందా పేరుతో జరుగుతున్న అక్రమ వ్యాపారం రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది. వినియోగదారులకు సరైన పన్ను బిల్లు ఇవ్వకుండా కేవలం తెల్ల కాగితాలపై చేతిరాత బిల్లులు ఇచ్�
గతంలో దొడ్డుబియ్యాన్ని రీసైక్లింగ్ చేసి దందా నడిపిన పలువురు మిల్లర్లు, సన్నబియ్యాన్ని సైతం వదలడం లేదు. అక్రమ వ్యాపారంతో కోట్లు గడించిన అక్రమార్కులు, ఇప్పటికీ తమ దారి మార్చుకోవడం లేదు. ఇప్పుడు పల్లె నుం