కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాలు ఇలా �
మహాముత్తారం : అక్రమంగా బోలేరో వాహనంలో తరలిస్తున్న ఆరు టేకు దుంగలను అటవీశాఖ అధికారులు సింగంపల్లి గ్రామ సమీపంలో శనివారం ఉదయం 6 గంటలకు పట్టుకున్నారు. అనంతరం మహాదేవ్పూర్ టింబర్ డిపోకు తరలించడం జరిగింది. �
అక్రమ కలప పట్టివేత | కాళేశ్వరం గ్రామానికి కొంతమంది వ్యక్తులు తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దీంతో సుమారు 1.80 లక్షల విలువగల టేకు దుంగలను స్వాధీనం చేసుకున