భవిష్యత్ తరాలకు అవసరమయ్యే నిపుణులను సిద్ధం చేయాలన్నదే ఐఐటీహెచ్ సంకల్పమని, అణుశక్తి రంగ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ కోర్సును ప్రారంభిస్తున్నామని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొ�
ఆధునిక పరిశ్రమల డిజిటల్, కంప్యూటేషనల్ రంగంలో ఇంజినీర్లను సిద్ధం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్లో నూతన ఎంటెక్ కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు.