Lashkar-e-Taiba: ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశంలోని ప్రముఖ ఆలయాల వద్ద పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఐఈడీల ద్వారా ఆ ఉగ్రవాద సంస్థ పేలుళ్ల�
IED blasts rock Manipur | మణిపూర్ మళ్లీ పేలుళ్లతో దద్దరిల్లింది. సోమవారం తెల్లవారుజామున మూడు పేలుళ్లు సంభవించాయి. మైతీ కుటుంబం వీడి పోయిన ఇంట్లో ఐఈడీలు పేలాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.