అర్హులకు పెన్షన్ అందజేయాలని బీఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్ ఈడం కైలాసం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని పలువురు వృద్ధులతో కలిసి ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగ�
ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్ ఈడం కైలాసం కోరారు. బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడు�