‘సినీరంగంలో ఫలానా స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాలేవీ పెట్టుకోలేదు. ఇండస్ట్రీలోని ఇతర హీరోలతో అస్సలు పోల్చిచూసుకోను’ అని చెప్పారు యువ హీరో సుశాంత్. గతకొంతకాలంగా సినిమాల ఎంపికలో పంథా మార్చుకున్న ఈ అక్కి�
‘చెన్నైలో నాకు ఎదురైన వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ కథ రాసుకున్నా. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రమిది’ అని అన్నారు దర్శన్. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకానుంది. �
సుశాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇచట వాహనములు నిలుపరాదు’. ఎస్.దర్శన్ దర్శకుడు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలోని ‘నీవల్లే నీవల్లే’ అనే గీతాన్ని ఇటీవల ప్రముఖ కథానాయిక పూజాహె�