సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు దాయాది పాకిస్థాన్తో భారత్ క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లోనూ పాక్తో మ్యాచ్లు ఆడవద్దని సూచించాడు.
మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లేకలేక ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ భారీ నష్టాలనే మిగిల్చిందా? అంటే అవుననే అంటున్నాయి పీసీబీ �
Gautam Gambhir | రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 12 సంవత్సరాల తర్వాత ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను గెలిచింది. ఎనిమిది నెలల్లోనే వరుసగా రెండో ఐసీసీ టైటిల్ను సాధించింది. గతేడాది జూ�
భారత్ చేతిలో ఓటమి పాకిస్థాన్ అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. తలపడినా ప్రతీసారి పాక్ టీమ్ ఓటమి ఎదుర్కొంటున్న వేళ ఆ దేశ అభిమానుల్లో అసహనం అంతకంతకూ పెరుగుతూ పోతున్నది.