టీ20 ప్రపంచకప్నకు సహ ఆతిథ్యదేశంగా ఉన్న శ్రీలంకకు టోర్నీ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ తొడ కండరాల గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
వచ్చే నెలలో జరగాల్సి ఉన్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ను భారత్లో ఆడేదే లేదని మంకు పట్టు పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ను బుజ్జగించే చర్యలకు దిగిన ఐసీసీకి నిరాశే ఎదురైంది. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ద�