వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ అధికారి పూజా ఖేద్కర్ దుబాయ్ వెళ్లిపోయినట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తున్నది. ఆమెకు ముందస్తు బెయిలు మంజూరు కాకపోవడంతో ఆమె దేశం విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆమె మోస�
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్పై వేటు పడింది. ఆమె ప్రొవిజనల్ అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) రద్దు చేసింది. భవిష్యత్తులోనూ ఆమె కమిషన్ నిర్వహించే పరీక్�