IAF Chief AP Singh: భారతీయ వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్.. ఇవాళ మిగ్-29 యూపీజీ మల్టీరోల్ యుద్ధ విమానాహలో విహరించారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ప్రాంతానికి చెందిన ఓ ఎయిర్బేస్ నుంచి ఆయన ఇవాళ మిగ్
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) తయారు చేస్తున్న తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాల ఆలస్యంపై భారత వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షోను ఆ
యుద్ధవిమానాల తయారీలో ఆలస్యంపై భారత వాయుసేన(ఐఏఎఫ్) చీఫ్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009-10లో ఆర్డర్ ఇచ్చిన 40 తేజస్ యుద్ధ విమానాలు ఇంకా పూర్తిగా అందలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 21వ సుబ్రొతో ముఖర్జీ