Panneer Selvam | జయలలిత (Jayalalita) మరణం తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నాడీఎంకే (AIADMK) వరుస ఓటములు చవిచూడటానికి ఆ పార్టీలో కొనసాగుతున్న ఏక నాయకత్వమే కారణమని తమిళనాడు (Tamil Nadu) మరో మాజీ సీఎం ఓ పన్నీర్సెల్వం (O Panneerselvam) అన్నారు.
Jaishankar | భారత్, కెనడా మధ్య సంబంధాలు మరింతగా దిగజారాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య ప్రతిష్టంభన గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రెస్మీట్లో మాట్లాడారు. దీనిని ప్రసారం చేసిన ఆస్ట్రేలియా మీడియా సంస్థను కె