ప్రభుత్వ రంగ హైడ్రో పవర్ దిగ్గజం ఎన్హెచ్పీసీ.. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్రానికి రూ. 997.75 కోట్ల మధ్యంతర డివిడెండ్ను చెల్లించింది. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
బీజింగ్, జూన్ 28: ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా పేరుపొందిన బైహేటన్ హైడ్రో పవర్ స్టేషన్లో 2 యూనిట్లను చైనా సోమవారం ప్రారంభించింది. కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల (జులై 1) సందర్భంగా వీట�
జెన్కోకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం చరిత్రలో మొదటిసారిగా ఉత్తర్వులు హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ):రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టుల సామర్థ్యం మేరకు 100 శాతం విద్యుత్తును ఉత్పత్తిచేయా�