సౌదీ అరెబీయాలో జరిగిన బస్సు ప్రమాదంలో (Saudi Bus Accident) మరణించిన వారి బంధువులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరామర్శించారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ (BRS) పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
మహా కుంభమేళా యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. పుణ్యస్నానం చేసుకొని తిరిగి వస్తున్న భక్తులను ట్రక్కు రూపం లో మృత్యువు కబళించింది. మధ్యప్రదేశ్లో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు తెలంగ�