మఠంపల్లి : కూలీల ఆటో బోల్తాపడి పలువురికి గాయాలైన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కూలీలు రఘునాథపాలెం గ్రామంలో పత్తి తీయడానికి వెళ్లి పనులు ముగించుకుని ఇంటికి వస్తున�
పాలకీడు : నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చెరువుతండా గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాణావత్ వెంకటేశ్వర్లు, శ�