Fire Accident | నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో శుక్రవారం బడే లక్ష్మీ, పున్న సావిత్రి ల ఇండ్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న రుద్రూర్ పోలీసుల
మణిపూర్లో మరోసారి హింస (Manipur violence) చెలరేగింది. శుక్రవారం అర్ధరాత్రి బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మరణించారు. కుకీ (Kuki) వర్గానికి చెందిన పలు ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి (Houses burnt
జయశంకర్ భూపాలపల్లి : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండు ఇండ్లు దగ్ధమైన ఘటన మహదేవాపూర్ మండలం పలుగుల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని మేకల బాపు అనే వ్యక్తి కూలి