హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల మెస్ చార్జీలు పెంచి వారికి మంచి పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేదు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు.. �
తన నియోజకవర్గం దుబ్బాకలోని జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదివే విద్యార్థి ఉరేసుకొనే పరిస్థితి ఎందుకు వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.