హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన టీమ్ఇండియా లీగ్ నుంచి నిష్క్రమించింది. శనివారం కువైట్తో తప్పక గెలువాల్సిన పూల్-సీ పోరులో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి�
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత జట్టు బోణీ కొట్టింది. మాజీ క్రికెటర్లు ఆడుతున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ పూల్ ‘సీ’లో భారత్.. 2 పరుగుల తేడా (డక్వర్త్ లూయిస్ పద్ధతిలో)తో దాయాది పాకిస్థాన్ను ఓడించింది.