రాష్ట్రంలో నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులు, భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తిగా పడకేశాయి. దీనికితోడు హైడ్రా కూల్చివేతలతో బిల్డర్ల
గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఆలస్యమైనప్పుడు ఇండ్ల కొనుగోలుదారులకు డెవలపర్లతోపాటు భూమి యజమానులు కూడా పరిహారం చెల్లించాల్సిందేనని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ (ఎన్సీడీఆర్సీ) స్పష్టం చేసి�
భాగ్యనగరం.. భద్రమైన జీవితం.. మిగతా మెట్రో నగరాలతో పోల్చితే ఇక్కడి జీవనం అత్యంత సురక్షితం.. మెరుగైన శాంతిభద్రతలు.. నలువైపులా రవాణా సౌకర్యం.. అన్నింకంటే ఈ ప్రాంతంలో భూమి మీద పెట్టుబడి పెడితే లాభమే గానీ, నష్టం ఉ
న్యూఢిల్లీ: సొంత ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నారా..! ప్రత్యేకించి ఎంఐజీ-1, ఎంఐజీ-2 క్యాటగిరీ ఇండ్లను కొనుక్కునే వారికి పీఎంఏవై సీఎల్ఎస్ఎస్ కింద సబ్సిడీ పొందవచ్చు. అయితే ఈ నెలాఖరు వరకు మాత్రమే ఈ క�