'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో జెండా పాతిన సినిమా 'కేజీఎఫ్'. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. తెలుగు, తమిళం అని తేడా లేకుండా ప్రత
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్ ఇండస్ట్రీలో కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో హోంబలే ఫిలిమ్స్ సంస్థ పేరు మార్మోగిపోయింది.
పాన్ ఇండియాస్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం సలార్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ కథానాయిక.
కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజల్ని, సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. రెండుకోట్ల రూపాయల వ్యయంతో కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో రెండు �