వంద అడుగుల ఎత్తులో జాతీయ పతాకం రెపరెపలాడనుంది. ఇస్రో, డీఆర్డీవో సాంకేతిక సహకారంతో దీన్ని తొర్రూరులోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రోత్సాహంతో మం�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఆడంబరంగా నిర్వహించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహబూబ్నగర్ జడ్పీ సమావేశ మందిరంలో మహబూబ్నగర్ జిల్లా అధికారులతో నేరుగా, నారాయణపేట జి
రాష్ట్ర ప్రజలందరూ ఇంటింటా తిరంగా వేడుకలను నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ�