ములుగు జిల్లా తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న దేవునిగుట్టపై టఫోనీల (తేనెటీగల గూడులాంటి గుహలు)ను కనుగొన్నట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు.
‘సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గుట్ట చరిత్రను ఆదివారం చేర్యాలలో మీడియాకు వివరాలను వెల్లడిస్తున్న డిస్కవరి మ్యాన్ రెడ్డి రత్నాకర్రెడ్డి. ‘కొమురవెల్లి మల్లన్న గుట్ట గతంలో ఆదిమానవుల ఆవాస ప్రాంతం.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని రాములోరి గుట్టపై శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్లను గుర్తించినట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. శాతవాహనులకు విదేశాలతో వాణిజ్య సంబంధాల