ఓక్రిడ్జ్ పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలను ఇటీవల నిర్వహించారు. ఈ ఎన్నికల్లో హిమాన్షు రావు కల్వకుంట్ల క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు.
రంగారెడ్డి : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు