మరో ముగ్గురు కూడా కారణమే.. ఇంటికి వచ్చి చంపుతామంటూ బెదిరించారు సెల్ఫీ వీడియోలో వ్యాపారి పప్పుల సురేశ్ నిజామాబాద్ క్రైం, జనవరి 10: ఓ బీజేపీ నేత వల్లే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ నిజామాబాద్కు చెంది
డీఐజీ రంగనాధ్ | జిల్లాలో అధిక వడ్డీ, బారా, మీటర్ కట్టింగ్ వ్యాపారులపై నిఘా పెట్టాం. వడ్డీ వేధింపుల విషయంలో బాధితులు నేరుగా తనకు సమచారం ఇవ్వాలని డీఐజీ ఏవీ రంగనాధ్ ప్రజలను కోరారు.