ఔట్డోర్ ప్రకటనల విధానానికి సంబంధించి గతంలో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆదేశిస్తూ మున్సిపల్శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్కు హైకోర్టు కోర్టు ధికరణ నోటీసులు జారీచేసిం�
స్టేషన్ఘన్పూర్, భద్రాచలం అసెంబ్లీ స్థానాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొంది కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.