నూతన సాంకేతికతలు వేగంగా విస్తరిస్తుండటంతో సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఆధునిక వివాదాల పరిష్కారానికి ప్రత్యేక న్యాయ వ్యవస్థలు అందుబాటులో ఉండాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమ�
రాజ్యాంగం కోర్టులకే పరిమితం కాదని, ప్రతి వ్యక్తికీ, ప్రతి ఇంటికీ చేరాల్సినదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్ అన్నారు. హైకోర్టు ఆవరణలో సోమవారం జరిగిన 77వ గణతంత్ర వేడుకల సందర్భ�