కుమ్రం భీం ఆసిఫాబా ద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్ డాక్టర్.. జనరల్ డాక్టర్, హెల్త్ సూపర్వైజర్, హెచ్ఈవో, ఫార్మసిస్ట్, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, జూన�
తరచూ తమను వేధిస్తున్న పీహెచ్సీ వైద్యుడు, హెచ్ఈవోపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.