కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు మరో ముప్పు ముంచుకొస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఇప్పటికే ప్రభుత్వానికి నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం తేల్చి చెప్పగా మంగళవ
ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద లక్షలాది మందికి ఆరోగ్య సేవలు అందుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఊదరగొడుతున్నది.