గాంధీ దవాఖానలో మరణ మృదంగం మోగుతున్నది. పాలకుల పర్యవేక్షణా లోపం, అధికారుల నిర్లక్ష్యం, వైద్యుల కొరత కలగలిసి నిండు ప్రాణాలను తోడేస్తున్నాయి. ఒకే నెలలో 50 మంది శిశువులు, 14 మంది తల్లులు మృత్యువాత పడినట్టు సమాచ�
ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని శంకోర గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఆరోగ్య పథకాలు | జిల్లాలో అరోగ్య పథకాలు ప్రజలలో ఎక్కువగా తీసుకెళ్లాలని రాష్ట్ర వైద్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ వైద్యదికారులను అదేశించారు.