Lata Mangeshkar | లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) అభిమానులకు శుభవార్త. ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోప్ ప్రకటించారు.
Lata Mangeshkar | కరోనా బారినపడిన లెజెండరీ సింగ్ లతామంగేష్కర్ కోలుకుంటున్నారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ లతాజీకి చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీత�
వ్యాక్సిన్లు| దేశవ్యాప్తంగా మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రాలు టీకా పంపిణీ కోసం సన్నద్ధమవుతున్నాయి. తమ అవసరాలమేరకు వ్యాక్సిన్ కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నాయి.