కామన్వెల్త్ గేమ్స్లో భారత జుడోకాలు స్వర్ణ చరిత్ర సృష్టించారు. మెగా క్రీడల్లో ఇదివరకూ ఒక్క స్వర్ణం కూడా సాధించలేకపోయినా మన జుడోకాలు ఈసారి ఒకే రోజు రెండు బంగారు పతకాలు, ఓ రజతం నెగ్గి ఔరా అనిపించారు.
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పదిమంది సెమీఫైనల్ దూసుకెళ్లగా.. వీరిలో ప్రీతి పవార్ (Preeti Pawar) ఫైనల్లో అడుగుపెట్టింది.