తిరుమల గిరుల్లోని ఆకాశగంగ సమీపంలో హనుమంతుడి జన్మస్థలంలో అభివృద్ధి పనులకు తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామే కానీ, ఆలయానికి ఎలాం�
పార్లమెంట్లో మంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపా ర
తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతం హనుమంతుని జన్మ స్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కమిటీ ప్రకటించిన నేపథ్యంలో ఆకాశగంగ వద్ద ఈ నెల నాలుగో తేదీ నుంచి 8వ తేదీ దాకా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని �