Guntur Kaaram | టాలీవుడ్ నుంచి త్వరలో థియేటర్లలో సందడి చేయబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టులు గుంటూరు కారం (Guntur Kaaram), హనుమాన్. అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటివరకు ఏదో రకంగా ఈ రెండు సినిమాలు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలు
తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హను-మాన్'. ప్రశాంత్వర్మ దర్శకుడు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శ
‘జాంబీరెడ్డి’ సక్సెస్ తర్వాత హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్వర్మ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘హను-మాన్’. కె.నిరంజన్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ను శనివారం హీరో దుల్కర�
అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హను మాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశ సిసలైన సూపర్ హీరో అవెంజర్ అయినటువంటి హనుమంతుని కాన�
తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘హను-మాన్’ చిత్రం శుక్రవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ క్లాప్నివ్వగా, జెమిని క�
విభిన్న కథా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న దర్శకులలో ప్రశాంత్ వర్మ ఒకరు . నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ సినిమాతో