Haj Pilgrimage | మరో ఆరు నెలల తర్వాత నిర్వహించే హజ్ యాత్రకు కొవిడ్ నిబంధనలను సౌదీ అరేబియా ప్రభుత్వం ఎత్తివేసింది. అలాగే, ఏ వయసు వారైనా హజ్ను దర్శించుకునే వెసలుబాటును కల్పించింది.
ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా గ్రీన్సిగ్నల్ ఇచ్చిం ది. భారత్ నుంచి ఈసారి 79,237 మంది యాత్రికులను అనుమతించనున్నట్టు సౌదీ సమాచారం అందించిందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడి�
న్యూఢిల్లీ : ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా అనుమతి ఇచ్చింది. కరోనా పరిమితుల నేపథ్యంలో ఈ ఏడాది 79,237 మందిని యాత్రకు అనుమతి ఇవ్వగా.. 65 సంవత్సరాలు పైబడిన వారందరికీ అవకాశం లేదని సౌదీ ప్రభుత్వం భారత్కు తెలిపిం�
న్యూఢిల్లీ: కరోనా కారణంగా హజ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు భారత హజ్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మక్సూద్ అహ్మద్ ఖాన్ ఉత్తర్వులు వెల్లడించారు. కొవిడ
జకార్తా : హజ్ తీర్థయాత్రను ఇస్లామిక్ దేశం ఇండోనేషియా వరుసగా రెండో ఏడాది రద్దు చేసింది. కొవిడ్-19 మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మత వ్యవహారాలశాఖ మంత్రి గురువారం వె�