ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (హెచ్5ఎన్1) మన దేశంలో మొదటిసారి పెంపుడు పిల్లుల్లో కనిపించింది. మధ్యప్రదేశ్లోని ఛిం ద్వారా జిల్లాలో ఈ కేసులు నమోదవడంతో బర్డ్ ఫ్లూ మానవులకు కూడా సోకుతుందేమోననే ఆందోళన ప్ర
తర్వాతి మహమ్మారి బర్డ్ ఫ్లూ నుంచి రావొచ్చని అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నిరోధక సంస్థ(సీడీసీ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ అంచనా వేశా రు. అమెరికాలోని ఆవుల మందల్లో బర్డ్ ప్లూ వ్యాప్తిపై పెరుగు