రాష్ట్రంలోని వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీలలో పెడుతున్న తిండి తినలేకపోతున్నామని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. మాకు నాణ్యమైన భోజనం పెట్టాలని వారు ఏడుస్తూ డిమాండ్ చేస్తుండటం చూస్తుంటే గుండె తరు
కాంగ్రెస్ రాజ్యంలో గురుకులాలు మృత్యుకుహ రాలుగా మారుతున్నాయి. ఆహారం విషతుల్యమై కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, ఆత్మహత్యలు చేసుకుని మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారు. పిల్లల మరణాలు తల్లిదండ్రులకు త�