కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామానికి చెందిన ఎర్ర పరమేశ్ సోమవారం �
సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో లింక్ రోడ్ల నిర్మాణం లేకపోవడంతో రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో లింక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన పలువరు య�