చేనేతపై అమలు చేస్తున్న జీఎస్టీ విధానాన్ని పునఃసమీక్షించాలని చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖను మీడియాకు సోమవారం విడుదల చేశారు.
జీఎస్టీ విధానంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు దేశంలో కరెంటు కష్టాలకు దారితీయనున్నాయా? విద్యుదుత్పత్తి ఖర్చులు పెరిగి సామాన్యుల దగ్గర్నుంచి వ్యాపార-పారిశ్రామిక, వ్యవసాయ రంగాలదాకా చార్జీల భారం పడను�