రూ.100 కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేత కేసులో ఎకోరిన్ ఎనర్జీ ఎండీ లక్ష్మీ ప్రసన్నను అధికారులు శుక్రవారం నాంపల్లిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చారు. దీంతో న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడీషియల్
వ్యవస్థీకృత జీఎస్టీ (జీఎస్టీ) ఎగవేతదారులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) హైదరాబాద్ కొరడా ఝులిపించింది. డాటా అనలిటిక్స్, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో సేకరించిన పకా సమాచారం