హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పోస్టుల దరఖాస్తులు రెండు లక్షలకు చేరువయ్యాయి. సోమవారం వరకు 1,90,253 మంది దరఖాస్తు చేసుకొన్నారు. మరో ఎనిమిది రోజులు (ఈ నెల 31 వరకు) మాత్రమే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో ఆసక�
ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలకానున్న నేపథ్యంలో అభ్యర్థులకు డిజిటల్ శిక్షణనిచ్చేందుకు టీశాట్ ఏర్పాట్లు చేస్తున్నది. టెలిపాఠాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నది. గ్రూప్-1,