కులగణనపై చర్చకు హైదరాబాద్కు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అశోక్నగర్కు రావాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అశోక్నగర్కు వచ్చి.. తమ సమస్యలు వినాలని కోరుతున్నారు. గత ఎన్నికల సమయంల�
కాంగ్రెస్ సర్కారును గద్దె దించేదాకా పోరాబాట వీడమని నిరుద్యోగ యువత ప్రతినబూనింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుండటంపై భగ్గుమంది.
నిరుద్యోగులు రగిలిపోయారు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు.. ఆందోళన బాటపట్టారు. జీవో 46ను జీవో 46 రద్దు చేయాలని, గ్రూప్ 1,2,3 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద ఆదివారం ధర్నాకు పి