వేరుశనగ రైతుకు గడ్డుకాలం దాపుదించింది. నెల రోజుల వ్యవధిలో సగానికి సగం ధర తగ్గిపోయింది. గత నెల రోజుల కిందట రూ.13వేల ధర పలికిన వేరుశనగ ప్రస్తుతం నేల చూపులు చూస్తుంది. గరిష్ఠంగా రూ.7,500 దాటడం గగనమైంది. సరాసరిన కే�
వేరుశనగ పంటను పండించడంలో రికార్డును మూటగట్టుకున్న వనపర్తి జిల్లా నేడు రివర్స్లో వెళ్తున్నది. గతంలో ఉన్న సాగుబడుల అంచనాలు తలకిందులవుతున్నాయి. నామమాత్రంగా ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడం.. విత్తన ఖరీదు అ ధిక�