అమరావతి - నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ మార్చాల్సిందేనని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరం మీదుగా హైవే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భూములను కోల్పోతున్న రైతులు ఖమ్మం ఆర్డీవ�
గ్రీన్ ఫీల్డ్ హైవే వంతెన నిర్మాణ దశలో కూలిపోవడంతో ముగ్గురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామం వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకున్నది.
Khammam | ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జి కుప్పకూలింది. కాంక్రీట్ పోస్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి స్లాబ్ కూలింది. దీంతో అప్రమత్తమైన కార్మికులు బ్రిడ్జిపై నుంచి దూకి ప్రాణా