చెన్నై: ఏడాది వయసున్న మనవడ్ని అమ్మమ్మ హత్య చేసింది. బాలుడి తలను గోడకు బాది, నోట్లో బిస్కెట్ కవర్ కుక్కి ఊపిరాడకుండా చేసి చంపింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ దారుణం జరిగింది. 50 ఏండ్ల నాగలక్ష్మి అన్బాగం
స్టేషన్ఘన్పూర్, మే 16: ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా సోకగా.. 90 ఏళ్ల తాత, 6 నెలల వయసున్న బాబు కరోనా ను జయించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడం పీహెచ్సీ పరిధిలోని కోమటిగూడెంకు చెందిన గొట్టం యాద�