N kodanda Reddy | రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి శనివారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఆర్జాల బావి, ఎస్ఎల్బీసీ మార్కెట్ యార్డ్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం అమ్ముకునే పరిస్థితులు లేక రైతులు ఎదుర్కొంటున్న దైన్యంపై టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ...