సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని టీజీఐఐసీలోని శ్రీమహాదేవి ఆగ్రో ఇండస్ట్రీస్ వద్ద నుంచి ధాన్యం లోడ్తో డీసీఎం ్రడ్రైవర్ ఉడాయించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రైతుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్
అన్నదాతలు కన్నెర్రజేశారు. తేమశాతం పేరిట కోత పెట్టడం, ధాన్యం లోడ్ లారీని మిల్లుకు పంపినా దింపుకోకపోవడంపై భగ్గుమన్నారు. ఈ మేరకు సోమవారం వేర్వేరు చోట్ల ఆందోళనలకు దిగారు. రైస్మిల్లుల యజమానుల తీరుపై ధ్వజమ�