సర్కార్ బడుల మూసివేతపై నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదిక ఆందోళన కలిగిస్తున్నది. ఆ నివేదిక ప్రకారం, గత దశాబ్దకాలంలో దేశవ్యాప్తంగా సుమారు 94,000 ప్రభుత్వ పాఠశాలలు, అంటే రోజుకు సగటున 25 బడులు మూతపడ్డాయి. దీన�
భారత్లో 2025-26 సంవత్సరంలో ప్రతిరోజు 13 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా 4,791 పాఠశాలలు ఏడాది కాలంలో మూతపడినట్లు యూడీఐఎస్ఈ తాజా నివేదిక పేర్కొంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అత్యధికంగా 2,426 పాఠశాలల�