మెదక్ జిల్లాలో 15 కేజీబీవీలు ఉన్నాయి. ఆయా విద్యాలయాల భవనాల మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3.43 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా పాఠశాలల వారీగా నిధులు కేటాయిస్తూ మొత్తం రూ.1.65 కోట్లను విడుదల �
ప్రభుత్వ పాఠశాలల్లో నిధుల వినియోగానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్ నెలలో పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ)లను ప్రభుత్వం రద్దు చేసింది. అంతకుముందు ఎస్ఎంసీ చైర్మన్, పాఠశాల ప్ర�