హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. హైదరాబాద్తోపాటు శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న బహుళ భవనాలతోపాటు కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో మట్టిని పెద్దఎత్
మొర్రేడు వాగు ఇసుక రవాణాకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇక్కడ ర్యాంపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కొందరు అక్రమార్కులు ఇదే అదనుగా భావించి రాత్రికే రాత్రే ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షల�