సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్యులు, మౌలిక వసతులు లేక పోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులను నియమించడంతో పాటు సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహర�
ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎంజీఎం దవాఖానపై ప్రజలకు నమ్మ కం పెంచేలా పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఆధ్